calender_icon.png 3 February, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా వాణి రద్దు

03-02-2025 12:00:00 AM

కరీంనగర్, ఫిబ్రవరి2 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియ మావళి అమలులో ఉన్న నేపథ్యం లో ఈనెల 3 న నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ న్నికల పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగ దని జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి  ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిం చి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్య క్రమానికి ఫిర్యాదులు సమర్పించే నిమిత్తం కరీంనగర్ జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత యధావిధిగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వ హించడం జరుగుతుందని  వెల్లడించారు.