నిర్మల్,(విజయక్రాంతి): ప్రజల నుంచి వచ్చిన అర్జులను సత్వర పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జున్ స్వీకరించిన కలెక్టర్ పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అర్జీలు పెండింగ్లో ఉంచడం సరైన విధానం కాదని కలెక్టర్ తెలిపారు.