సంగారెడ్డి,(విజయక్రాంతి): ప్రజా సమస్యలు పరిష్కారం చేసినందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నాను సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల సమస్యలు పరిష్కారం చేసినందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. లబ్దాలు ఇచ్చిన దరఖాస్తులను శాఖల వారిగా పంపించి సమస్యను పరిష్కారం చేసినందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డిఆర్ఓ పద్మజా రాణి తో పాటు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు