calender_icon.png 23 February, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముద్విన్‌లో ఇసుక ఫిల్టర్లపై పోలీసుల దాడులు

21-02-2025 12:00:00 AM

కడ్తాల్, ఫిబ్రవరి 20 : కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామ శివారులో కొందరు అక్రమంగా కృతిమ ఇసుక తాయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు గురువారం కడ్తాల్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మహేష్, శ్రీశైలం, శేఖర్, జంగయ్యలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు సిఐ శివప్రసాద్ తెలిపారు.