calender_icon.png 28 March, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఇంటర్ పరీక్షలకు 96.26 శాతం విద్యార్థులు హాజరు

20-03-2025 12:00:00 AM

ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన 

పెద్దపల్లి, మార్చి19 (విజయక్రాంతి): జిల్లాలో జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం సంవత్సరం పరీక్షకు 96.26 శాతం విద్యార్థులు హాజరు అయ్యారని  ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన బుధవారం  ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్  మొదటి సంవత్సరం కెమిస్ట్రీ,  కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని,  ఈ  పరీక్షకు (4984) మంది హాజరు కావాల్సి ఉండగా, (4798)మంది హాజరు కాగా,(186) మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని, బుధవారం 96.2 శాతం హాజరు నమోదు కావడం జరిగిందని, పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఇంటర్మీడియేట్ జిల్లా అధికారి కల్పన ఆ ప్రకటనలో తెలిపారు.