calender_icon.png 11 February, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారాముల వారి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

10-02-2025 09:11:53 PM

మంత్రి సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబు..

మంథని (విజయక్రాంతి): పట్టణములోని సిఆర్ కె. శివ కిరణ్ గార్డెన్ లో చిల్లప్ప గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని సీతారాముల ఆశీస్సులు తీసుకున్నారు. మంథని నియోజకవర్గ ప్రజలు సీతారాముల ఆశీర్వాదాలతో సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీనుబాబు సీతారాములను కోరారు.