calender_icon.png 27 April, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూ పీహెచ్‌డీ ఎంట్రెన్స్‌కు 2,808 మంది హాజరు

26-04-2025 01:15:28 AM

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివ ర్సిటీ శుక్రవారం నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షకు 2,808 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 3,448 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 81.43 శాతం మంది హాజరైనట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ నెల 27 వరకు మొత్తం 49 సబ్జెక్టులకు సంబంధించి పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు.