కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): పరిశుభ్రత పాటించకుంటే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ దీపక్ తివారి హెచ్చ రించారు. శుక్రవారం మెడికల్ కళశా ల వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. చెత్తాచె దారం ఉండటంతో పాటు మురికి నీరు నిల్వ ఉండటంతో కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రా క్టర్కు రూ.10 వేల జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.