09-02-2025 12:00:00 AM
భైంసా, ఫిబ్రవరి 8: నిర్మల్ జిల్లా భైంసా ఎక్స్రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని శనివారం ఉదయం పట్టుకున్నట్లు ఏ అవినాశ్మార్ తెలిపారు. భైం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించి, 12టైర్ల భారీ వాహనంలో 36 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్టు తెలిపారు.