calender_icon.png 10 October, 2024 | 3:52 AM

దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కల్యాణ్

10-10-2024 01:48:18 AM

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాం తి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై న దుర్గమ్మను దర్శించుకున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా ఆయన తన కుమార్తె తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొని విశేషపూజలు నిర్వహించారు.వేడుకల్లో భాగంగా 7వరోజు దుర్గమాత సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది.