calender_icon.png 6 March, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికురాలికి గుండెపోటు

06-03-2025 12:18:53 AM

శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ 

రాజేంద్రనగర్, మార్చి 5: శంషాబాద్ అంతర్జాతీయ విమానా   బుధవారం ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. దోహా నుంచి బంగ్లాదేశ్ వెళ్తున్న విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలికి గుండెపోటు రావడంతో ఏటీసీ అనుమతి తీసుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సదరు మహిళను శంషాబాద్ విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది.