calender_icon.png 28 October, 2024 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంచార జాతులకు అవకాశం కల్పించాలి

30-07-2024 12:18:18 AM

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

హైదరాబాద్, జులై 29 (విజయక్రాంతి) : బీసీలను గత ప్రభుత్వం పట్టిం చుకోలేదని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. సంచార జాతులకు  చట్టసభల్లో అవకాశం కల్పించాలని కోరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీసీ ల అభివృద్ధి, సంక్షేమం కోసం తమ సర్కార్ బడ్జెట్‌లో ఎక్కువగా నిధులు కేటాయించిందని తెలిపారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పు డే సామాజిక మార్పు సాధ్యమన్నారు.