26-02-2025 12:00:00 AM
ఐఎన్టీయూసీ నేత కృష్ణంరాజు
మణుగూరు, ఫిబ్రవరి 25 : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఆపరేటర్ లకు పదోన్నతులు కల్పించి వారిని ప్రోత్సహించాలని, పదోన్నతుల్లో వారికి న్యాయం చేయాలని మణుగూరు ఏరియా ప్రాతినిధ్య సంఘం ఐ ఎన్టియుసి ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు డిమాండ్ చేశారు.
ఈ మేరకు మంగళవారం ఏరియా జీఎం దుర్గం రామచందర్కు వినతిపత్రం అందజేశారు. గతవారం ఏరియా మణుగూరు పీకే ఓసిలో శిక్షణ పొంది ఫైనల్ టెస్ట్ క్వాలిఫై ఐదుగురు ఆపరేటర్లకు సత్వరమే న్యాయం చేయాలని కోరారు.