14-04-2025 01:33:35 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో సబ్స్టేషన్ తండా బేతేలు ఏవంజికల్ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుగులోతు నరేష్, పాస్టర్ ఫిలిఫ్, నీల, సుధాకర్, ప్రవీణ్, వీరు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.