calender_icon.png 25 October, 2024 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో డెంగ్యూతో ఒకరి మృతి

29-08-2024 06:11:44 PM

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మేంగారంలో గురువారం డెంగ్యూ వ్యాధితో అన్నం రాజు 42 అనే వ్యక్తి మృతి చెందాడు. రాజు గత కొన్ని రోజులుగా గురయ్యాడు. కామారెడ్డి లో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించగా డెంగ్యూ పాజిటివ్గా నమోదయింది. చికిత్స పొందుతున్న రాజు గురువారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు .మృతునికి భార్య సక్కుబాయి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నట్లు తెలిపారు.