నిర్మల్, అక్టోబర్ 1 (విజయక్రాం తి): నిర్మల్ జిల్లా కుబీర్ మండ లం వర్నీ గ్రామానికి చెందిన కొండురాం (65) గత ఐదు రోజుల డెంగ్యూతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆసుపత్రిలో బాత్రూంకు వెళ్లి అక్క డే కుప్పకూలిపోయాడు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు తెలిపారు.