25 October, 2024 | 9:49 AM
04-07-2024 01:37:49 AM
ముంబై, జూలై 3: ఆదిత్యా బిర్లా సన్లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తన కొత్త క్వాంట్ ఫండ్ ద్వారా రూ. 2,416 కోట్లు సమీకరించింది. తమ ఫండ్ ఆఫర్లో 1.23 లక్షల మంది ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసినట్టు బుధవారం కంపెనీ తెలిపింది.
25-10-2024