20-03-2025 12:23:50 AM
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకేల గారడీ మాత్రం. 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమానికి 9,000 కోట్ల బడ్జెట్ లో ప్రవేశపెట్టి పైసా ఖర్చు చేయలేదు. మళ్ళీ 2025- 26 ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమం కోసం11 వేల కోట్లను బడ్జెట్లో పెట్టామన్నడం హాస్యాస్వాదం. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారెడే. బడ్జెట్లో అన్ని వర్గాలు రైతులు,వృద్ధులకు వితంతువులకు, దివ్యాంగుల కు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు
జైపాల్ యాదవ్, మాజీ ఏమ్మెల్యే, కల్వకుర్తి.