మంత్రి జూపల్లి ఆదేశాలు
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ని మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప లువురు వైద్యాధికారులు విధులకు హాజరు కాకాకపోవడంతో మంద్రి ఆ గ్రహం వ్యక్తం చేశారు. డుమ్మా కొట్టిన వైదాధికారులకు షోకాజు నోటీసులను జారీ చేయాలని జిల్లా వైద్యాధికారిణి స్వరాజ్యలక్ష్మిని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదే శించారు.