calender_icon.png 23 October, 2024 | 3:11 AM

కీచక టీచర్‌పై సస్పెన్షన్ వేటు

23-10-2024 01:01:20 AM

ఉత్తర్వులు జారీ చేసిన డీఈవో 

సిరిసిల్ల, అక్టోబర్ 22: విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన కీచక టీచర్‌ను సస్పెండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి రమేష్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని గీతానగర్ ప్రభు త్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న నరేందర్ కొన్ని రోజులుగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తి స్తుండటంతో విద్యార్థినులు షీటీంకు ఫిర్యా దు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టగా.. విద్యార్థినులను వేధించినది వాస్తమని తేలడంతో నరేందర్ ను సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వు లు జారీ చేశారు.