నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా నిజాం సార్ మండల విద్యా వనరుల కేంద్రంలో శుక్రవారం దివ్యాంగుల విద్యార్థులకు ఫిజియోథెరపీ శిబిరాన్ని డాక్టర్ అరుణ్ కుమార్ నిర్వహించారు. దివ్యాంగుల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వ్యాయామాల గురించి అవగాహన కల్పించారు. ఎనిమిది మంది దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక అవసరాలకు గల పిల్లలకు వ్యాయామాలు నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రాజు, పార్టీలు చిన్న సాయిలు సునీల్ సిబ్బంది దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రు లు పాల్గొన్నారు.