22 February, 2025 | 8:44 PM
20-02-2025 12:53:34 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: భారత 26వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేశ్ కుమార్ బుధవారం బాధ్యత లు స్వీకరించారు. ఆయనతో పాటు కమిషనర్గా నియమితులైన వివేక్ జోషి కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జ్ఞానేశ్ కుమార్ 2029 వ రకు పదవిలో ఉండనున్నారు.
22-02-2025