07-03-2025 12:00:00 AM
కామారెడ్డి, మార్చి 6,(విజయక్రాంతి): కక్షిదారులు పెండింగులో ఉన్న కేసుల పరిష్కారం కోసం ఈనెల 8వ తేదీన శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించే జాతీయా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని దోమకొండ ఎస్త్స్ర స్రవంతి సూచించారు.
గురువారం ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని కక్షిధారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.