calender_icon.png 6 March, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

06-03-2025 08:45:05 PM

ఎస్ ఐ స్రవంతి...

కామారెడ్డి (విజయక్రాంతి): కక్షిదారులు పెండింగులో ఉన్న కేసుల పరిష్కారం కోసం ఈనెల 8వ తేదీన శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించే జాతీయా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని దోమకొండ ఎస్సై స్రవంతి సూచించారు. గురువారం ఈ సందర్భంగా మాట్లాడుతూ... మండలంలో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని కక్షిధారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.