రాజన్న సిరిసిల్ల(విజయక్రాంతి): కవి, రచయిత, దాశరథి అవార్డు గ్రహీత జూకంటి జగన్నాథానికి నాగుల మల్లయ్య స్మారక అవార్డు వచ్చింది. నాగుల మల్లయ్య 37వ స్మారక దినోత్సవం ఆదివారం సిరి సిల్లలో నిర్వహించారు. ప్రభుత విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని జూకంటి కి అవార్డును ప్రదానం చేశారు. జూగంటి జగన్నాథం కవిగా, రచయితగా ఎన్నో పుర స్కారాలు అందుకోవడం హర్షనీయమ న్నారు. నాగుల మల్లయ్య 37వ స్మారక అవార్డు అందుకోవడం గరకారణమ న్నారు. నాగుల ఆలోచనలను భావితరాలకు అందించాలన్నారు. కార్యక్రమంలో నిర్వాహ కులు, నాయకులు, కవులు పాల్గొన్నారు.