బెల్లంపల్లి (విజయ క్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలం లంబాడి తండా గ్రామానికి చెందిన అజ్మీర నీల (45) అనే వివాహిత బుధవారం సాయంత్రం హత్యకు గురైంది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గొంతు నిలిమి హత్య చేసినట్లు తెలుస్తుంది. వివాహేతర సంబంధమే ఈ హత్య కు దారి తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.