నారాయణపేట జిల్లా
కన్వీనర్గా శివరాంరెడ్డి
నారాయణపేట, అక్టోబర్ 21 (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా ము న్నూర్ కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడు శీళ్ల శ్యాంప్రసాద్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకులు ము న్నూర్ జైపాల్రెడ్డి, జిల్లా నాయకులు కొండా పురుషోత్తంరెడ్డి సమక్షంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్గా నారాయణపేటకు చెందిన బం డి శివరాంరెడ్డి నియమితులయ్యారు. కో కన్వీనర్గా సూతారి సత్యరఘుపాల్రెడ్డి, అడహక్ కమిటీ సభ్యులుగా యంకీ హన్మంత్రెడ్డి, బండి లక్ష్మీకాంత్రెడ్డి, గట్టు విజయ్కుమార్, సుతారి రాంరెడ్డి, ఆకుతోట వెంకట్రెడ్డి, వారధి నవీన్కుమార్ ఎన్నికయ్యారు.