calender_icon.png 24 October, 2024 | 7:05 PM

మంత్రి కోమటిరెడ్డితో ఎంపీ నగేష్ భేటీ

29-08-2024 03:59:12 AM

ఆదిలాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): రాష్ట్ర రోడ్లు, భవనలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో బుధవారం హైదరాబాద్ ఎంపీ గోడం నగేశ్ భేటీ అయ్యారు. ఈ మేరకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నెలకొన్న ప్రజాసమస్యలపై చర్చించారు. ఆర్‌అండ్‌బీ రోడ్ల పనుల పురోగతి, ఆటవీశాఖ అనుమతులు, కొత్తగా మంజూరు చేయాల్సిన పనుల గురించి ఎంపీ వివరించారు.