calender_icon.png 24 October, 2024 | 5:49 AM

విధి నిర్వహణలో నైతికత కీలకం

24-10-2024 01:17:36 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి

కరీంనగర్, అక్టోబరు 23 (విజయక్రాంతి): విధి నిర్వహణలో నైతిక విలువలు కీలకమని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఐసీఏఐ ఆధ్వర్యం లో ప్రొఫెషనల్ కోర్ట్ ఆఫ్ ఎథిక్స్ అవగాహ న సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నవంబర్ 6 లోపు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకుని రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు. కార్యక్రమంలో చార్టెర్డ్ అకౌంటెంట్లు, తదితరులు పాల్గొన్నారు.