19 April, 2025 | 7:07 PM
12-04-2025 12:00:00 AM
ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం వారణాసిలో పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు వురు లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులు అందజేశారు. 2014 నుంచి మోదీ వారణాసి నుంచే ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు.
19-04-2025