12 February, 2025 | 5:56 AM
12-02-2025 01:32:40 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన మహిళల్లో ఒకరిని సీఎంగా చేసే అవకాశాలున్నాయట.
12-02-2025