calender_icon.png 8 October, 2024 | 5:53 PM

స్వదేశీ మేళా బ్రోచర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

08-10-2024 03:59:22 PM

కామారెడ్డి (విజయక్రాంతి): స్వదేశీ మేళా బ్రోచర్లను మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు స్వదేశ్ మేళ కార్యక్రమం హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి రచ్చ శ్రీనివాస్, స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంత ప్రచార ప్రముఖ కేశవ్ సోనీ,ఇందూర్ విభాగ్ కో కన్వీనర్ రాజా గౌడ్, జిల్లా కన్వీనర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.