calender_icon.png 5 October, 2024 | 8:48 AM

ఆసుపత్రిలో ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే

05-10-2024 02:00:39 AM

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 4 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడె ం జిల్లా అశ్వరావుపేట మండలం ఆ సుపాక గ్రామానికి చెందిన సమ్మ య్య తీవ్ర అనారోగ్యంతో బాధపడు తూ హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి అత్యవసర సర్జరీ నిమిత్తం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రూ.2.65 లక్షల ఎల్వోసీని ప్రభుత్వం నుంచి మంజూరు చేయిం చి శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి స్వయ ంగా అందజేశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.