calender_icon.png 23 September, 2024 | 1:50 AM

వేమనపల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వినోద్

08-09-2024 03:20:53 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలంలో గల నీల్వాయిలో 18 మంది లబ్ధిదారులకు రూ 1,800,288 చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట  రుద్ర బట్ల సంతోష్, సాబీర్, స్థానిక నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.