26-02-2025 05:28:52 PM
బిచ్కుంద (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బసవలింగప్ప స్వామి సంస్థాన్ మఠంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.