calender_icon.png 22 April, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ శోభాయాత్ర లో పాల్గొన్న ఎమ్మెల్యే

15-04-2025 01:24:21 AM

మహబూబ్ నగర్ రూరల్ ఏప్రిల్ 14 :  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా  మహబూబ్ నగర్ నగరపాలక పరిధి లోని పాత పాలమూరు 23 వ వార్డు లో జరిగిన అంబేద్కర్ శోభ యాత్రకు  మ హబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.  అంతకుముందు ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు ఎల్లంగారి భరత్ కుమార్, బాల య్య, ఏర్పుల నాగరాజు, పరమేశ్వర్ , మొద టి పట్టణ సిఐ అప్పయ్య, ప్రవీణ్ కుమార్, రమేష్, శ్రావణి, సందీప్, పాల్గొన్నారు.