calender_icon.png 23 October, 2024 | 2:07 AM

బేగంపేటలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి వృధా పోతున్న నీరు

03-08-2024 11:38:06 AM

మంథని,(విజయక్రాంతి): రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి నీరు వృధా పోతుతుంది. దీంతో గ్రామంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించీ వెంటనే వృదగా  పోతున్న నీటీనీ బంద్ చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.