calender_icon.png 8 February, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్ర వాహనాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

08-02-2025 09:05:39 PM

మంథని (విజయక్రాంతి): మంథనిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుడిద తిరుపతికి చెందిన నూతన ద్విచక్ర వాహనాన్ని శనివారం రాత్రి మంథనిలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బైకును మంత్రి స్వయంగా నడిపి ప్రారంభించారు.