calender_icon.png 24 October, 2024 | 3:58 PM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ

24-10-2024 01:54:49 PM

సంగారెడ్డి, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర రాజనర్సింహ, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం దౌల్తాబాద్ లో 1కోటి 56 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) ను స్థానిక శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్  క్రాంతి వల్లూరుతో కలిసి ప్రారంభించారు.