calender_icon.png 30 September, 2024 | 7:04 PM

గంజాయి సరఫరాలో మైనర్లు

29-09-2024 12:08:50 AM

ఇద్దరి అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): భద్రాద్రి కొత గూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరి ధిలోని ఇందిరా కాలనీలో శనివార ం రూ.3 లక్షల విలువ గల 14కిలో ల గంజాయిని టూ టౌన్ ఎస్సై రా ఘవయ్య పట్టుకున్నారు. ఇందిరా కాలనీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తు న్న క్రమంలో స్కూటీపై ఇద్దరు మైన ర్లు గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. ఒడిశా నుంచి విజయవా డ కు తరలిస్తున్నట్టు తెలిసింది. మైనర్ల ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 

బయ్యన్నగూడెంలో ఇద్దరి అరెస్టు

ఖమ్మం, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): పెనుబల్లి మండలం బయ్య న్నగూడెం గ్రామ శివారులో ఎక్సైజ్ అధికారులు శనివారం ఇద్దరు యు వకులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.