ఇద్దరి అరెస్టు
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): భద్రాద్రి కొత గూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరి ధిలోని ఇందిరా కాలనీలో శనివార ం రూ.3 లక్షల విలువ గల 14కిలో ల గంజాయిని టూ టౌన్ ఎస్సై రా ఘవయ్య పట్టుకున్నారు. ఇందిరా కాలనీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తు న్న క్రమంలో స్కూటీపై ఇద్దరు మైన ర్లు గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. ఒడిశా నుంచి విజయవా డ కు తరలిస్తున్నట్టు తెలిసింది. మైనర్ల ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
బయ్యన్నగూడెంలో ఇద్దరి అరెస్టు
ఖమ్మం, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): పెనుబల్లి మండలం బయ్య న్నగూడెం గ్రామ శివారులో ఎక్సైజ్ అధికారులు శనివారం ఇద్దరు యు వకులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.