calender_icon.png 29 March, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేకరీ ఓవెన్ ప్రారంభించిన మెప్మా పీడీ గీత

26-03-2025 06:45:51 PM

అందోల్: అందోల్-జోగిపేట పురపాలక సంఘం మెప్మా పరిదిలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా పిఎంఎఫ్ఎంఈ పథకం క్రింద జోగిపేటకు చెందిన జీనత్ బేగం సభ్యురాలికి రూ.9,44,000/- మంజూరు అయింది. ఇందులో భాగంగా బేకరీ వోవేన్ మెప్మా పథక సంచాలకులు గీత ప్రారంభించారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, బ్యాంక్ మేనేజర్ నాగరాజు, మెప్మా టిఎంసి భిక్షపతి గౌడ్, ఆర్పీ అనిత హాజరయ్యారు.