calender_icon.png 6 March, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత విద్యామండలి చైర్మన్‌తో భేటీ

06-03-2025 12:24:44 AM

కామారెడ్డి, మార్చ్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. బాల కిష్టారెడ్డి తో బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి పలు ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను మంజూరు చేయాలని బాల కిష్టారెడ్డి కి విజ్ఞప్తి చేసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకు రాలు  జ్యోతి రెడ్డి  పాల్గొన్నారు.