calender_icon.png 13 October, 2024 | 10:45 PM

12 ఏళ్ల తర్వాత పతకం

28-09-2024 12:00:00 AM

లండన్: అమెరికా అథ్లెట్  షానన్ రౌబరీ 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పత కం అందుకోనుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో మహిళల 1500 రన్నిం గ్ పోటీల్లో ఫైనల్లో పాల్గొన్న షానన్ ఆరో స్థానంలో నిలిచింది. అయితే ఆ పోటీలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు తాజాగా డోపీలని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో షానన్ కాంస్యం అందుకునేందుకు సిద్ధమైంది. పతకం రాలేదని అప్పుడు నిరాశచెందినప్పటికీ తాజాగా పుష్కరకాలం తర్వాత షానన్ పతక ఆశ  తీరనుండడం విశేషం.