calender_icon.png 16 October, 2024 | 4:06 PM

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా మెదక్ ఎమ్మెల్యే..

16-10-2024 01:35:58 PM

మెదక్: బుధవారం మెదక్ మండలంలోని పాతూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు  కలెక్టర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.