12-03-2025 12:00:00 AM
మండల ప్రత్యేక అధికారి ప్రమీల
నిజాంసాగర్, మార్చి 11 : మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని మండల ప్రత్యేక అధికారి ప్రమీల , పేర్కొన్నారు ఆమె మంగళవారం నాడు కస్తూర్బా గాంధీ , బాలికల పాఠశాల నిజాంసాగర్ ఎస్సీ సోషల్ వెల్ఫేర్, అచ్చంపేట పాఠశాలలను పరిశీలించారు ,విద్యార్థులకు మెనూ ప్రకారము భోజనము అందించాలని వంటగది పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో గంగాధర్ తదితరులు ఉన్నారు.