28-02-2025 01:52:03 AM
జడ్చర్ల ఫిబ్రవరి 27 : దైవం అందరిపై ఉండాలని మాజీ జెడ్పి వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య అన్నారు. గురువారం కొత్తతండాలో కొలువుతీరిన చలమ లింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతో షాలతో జీవించాలని భగవంతుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ పూజా కార్య క్రమంలో వెంకటేశ్వర్లు, మాజీ సర్పం రమే ష్. బాలు నాయక్, మహేష్. కళ్యాణ్, చందర్, తాండవాసులు ఉన్నారు.