calender_icon.png 15 October, 2024 | 6:49 AM

గంజాయి మొక్కలు స్వాధీనం

15-10-2024 02:39:47 AM

వెల్దుర్తి, అక్టోబర్ 14: పొలంలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రా మాయంపేట ఎక్సైజ్ సీఐ రాణి తెలిపారు. వెల్దుర్తి మండలం చెట్టు పల్లితండాకు చెందిన ఎల్లబోయిన భూపాల్ తన పొలంలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు సమా చారం అందడంతో సోమవారం దా డులు నిర్వహించినట్లు సీఐ తెలి పారు. 12 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని భూపాల్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమో దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడి లో ఎక్సైజ్ ఎస్సై విజయ్ సిద్దార్థ్, సి బ్బంది పాల్గొన్నారు.