24 October, 2024 | 7:58 AM
24-10-2024 12:00:00 AM
ఫ్రాన్స్: భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా డబ్ల్యుటీటీ చాంపియన్స్ లో మహిళల సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 32లో జరిగిన మ్యాచ్లో మనికా 3-0 తేడాతో అమెరికాకు చెందిన లిలి జాంగ్ మీద విజయం సాధించింది.
24-10-2024