11-03-2025 08:22:55 PM
ఎస్సై స్రవంతి...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ఒక యువతిపై దోమకొండ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుని లైంగిక దాడికి పాల్పడి వదిలివేయడంతో సోమవారం యువతి ఫిర్యాదు మేరకు ఈ విషయంపై స్రవంతి దోమకొండ ఎస్ఐ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించనైనదని తెలిపారు.