కామారెడ్డి, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్క నూర్లో వ్యక్తి ఆత్మహత్య చేసుకు న్నాడు. మండలంలోని దళితవాడ కు చెందిన కైలాస్(50) తన ఇం ట్లో ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గు రు కూతుర్లు ఉన్నారు. కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.